EPAPER

MP Aravind House Attack Case : ఎనిమిది మందిపై నాన్‌బెయిలబుల్ కేసు..

MP Aravind House Attack Case : ఎనిమిది మందిపై నాన్‌బెయిలబుల్ కేసు..

MP Aravind House Attack Case : ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిలో పాల్గొన్న వారిపై బంజారాహిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. కేసు నమోదయిన వారిలో టీఆర్ఎస్ నేతలు రాజారామ్ యాదవ్, మన్నెగోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్వీ నేత స్వామి ఉన్నారు. అరవింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.


శుక్రవారం హైదరాబాద్‌లో ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఎంపీ ఇంట్లోకి వెళ్లి విద్వంసం సృష్టించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఉదంతంపై బండిసంజయ్, ఎంపీ అరవింద్ ఘాటుగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగుతే టీఆర్ఎస్ తట్టుకోలేదని బండి సంజయ్ హెచ్చరించారు.


Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×