EPAPER

MLC Jeevan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు.. కేటీఆర్ పై జీవన్ రెడ్డి సెటైర్లు..

MLC Jeevan Reddy :  లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు.. కేటీఆర్ పై  జీవన్ రెడ్డి సెటైర్లు..

MLC Jeevan Reddy : బీఆర్‌ఎస్‌ నేతలపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదన్నారు. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్‌ లేరని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదన్నారు. మిషన్ భగీరథ పెద్ద స్కాం, కాళేశ్వరం రీ-డిజైన్ పెద్ద బోగస్, కమీషన్ల కోసమే రీ-డిజైన్ చేశారని ఆరోపించారు.


బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లానును ఎస్సీ డెవల్మెంట్ ఫండ్‌గా మార్చి.. నిధులను మళ్లించిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. నిధుల దారి మళ్లింపు చర్చకు రాకుండా ఉండేందుకు దళితబంధును తెరపైకి తెచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులను నిండా ముంచిందన్నారు. అందుకే గిరిజనులంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎన్నికల ముందు ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో కేసీఆర్ హడావిడి చేశారని జీవన్ రెడ్డి విమర్శించారు.


Related News

Dussehra bonus: సింగరేణి కార్మికులకు శుభవార్త.. గతంలో ఎప్పుడూ లేనంతగా భారీగా దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా : సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Big Stories

×