EPAPER
Kirrak Couples Episode 1

Jangaon : తప్పిన గురి.. వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

Jangaon : తప్పిన గురి.. వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

Jangaon : పొట్టకూటికి పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుని జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి గురి తప్పడం వల్ల అరెస్టు అయ్యాడు. జనగం జిల్లా కాజీపేటలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన హరిబాబు అనే వ్యక్తి పిట్టలను కొటి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. రాయితో పిట్టను కొట్టబోయి పొరపాటున వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తాగిలింది. దాంతో శనివారం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


స్థానిక సీఐ సంజీరావు తెలిపిన వివరాల ప్రకారం .. జనగామ సమీపంలో శుక్రవారం పిట్టలను కొట్టడానికి గులేరులో రాయితో ప్రయత్నించాడు పోరపాటున గురి తప్పి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తగిలి అద్దం పగిలింది. ఘటన జరిగిన ప్రాంతాంలో విచారించగా హరిబాబు చేసినట్టు తేలింది. గులేరును సీజ్ చేసి హరిబాబును అరెస్టు చేశారు.


Related News

Phone Tapping: 4,500 ఫోన్లు ట్యాప్ చేశారు.. 80 శాతం ఎయిర్‌టెల్ కస్టమర్లే

Singareni Dussehra Bonus: అది బోనస్ కాదు.. పచ్చి బోగస్: కేటీఆర్

Bandi Sanjay: ఓల్డ్ సిటీ.. కాదు.. ఉగ్రఅడ్డా: కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై మహేష్ కుమార్ ప్లాన్ ఇదే!

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Hydra Action: కూకట్ పల్లి, అమీన్ పూర్ లో హైడ్రా కొరడా.. అక్రమ అపార్టుమెంట్ల కూల్చివేతలు

Big Stories

×