EPAPER

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..

Mancherial : బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తున్న వింత ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన కట్టా శ్రీనివాసచారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నాడు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని ఆయన కోరారు.


Related News

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×