EPAPER

Kaleswaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు.. యాక్షన్ షురూ..

Kaleswaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిపై ప్రముఖ లాయర్ రాపోలు భాస్కర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. నకిలీ ఎస్టిమేషన్లు, ఎక్కువ కోట్ చేయటం ద్వారా.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

Kaleswaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు.. యాక్షన్ షురూ..

Kaleswaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిపై ప్రముఖ లాయర్ రాపోలు భాస్కర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. నకిలీ ఎస్టిమేషన్లు, ఎక్కువ కోట్ చేయటం ద్వారా.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు.


మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కవితతోపాటు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు భాస్కర్. వీరితోపాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని కోరారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో మాజీ సీఎం కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఏసిబీ అధికారులను కోరారు.


Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×