EPAPER

Kishan Reddy: ఆలయంపై దాడి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy: ఆలయంపై దాడి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, స్వేచ్ఛ: సికింద్రాబాద్‌లోని మోండా డివిజన్, కుమ్మరవాడలో పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రాచీన ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాలను కొందరు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి, ఇది మతోన్మాదుల చర్యగా పేర్కొన్నారు. భాగ్యనగరంలో నవరాత్రుల సందర్భంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను, వివిధ ఆలయాలను కొందరు మతోన్మాద శక్తులు విధ్వంసం చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా విమర్శించారు. గణేష్ నవరాత్రులలో డీజేలు, పూజలు ఆపే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి, విగ్రహాలను ధ్వంసం చేసిన వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.


Also Read: కులగణనకు లైన్ క్లియర్.. జనవరిలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా


Related News

Brs Approved For Radar Station : అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

CM Revanth Reddy: మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు పెట్టుబడుల సాధన.. ఇదీ సీఎం రేవంత్ మార్క్ పాలన

Gaddar Awards: మన సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించాలి, గద్దర్ అవార్డుల భేటీలో భట్టి కీలక వ్యాఖ్యలు

Telangana Caste Census : కులగణనకు లైన్ క్లియర్.. జనవరిలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా

TPCC President Mahesh Goud : పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు : మహేశ్ కుమార్ గౌడ్

Sahiti Infra Case: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ దూకుడు.. ఉక్కిరిబిక్కిరవుతున్న లక్ష్మినారాయణ

Big Stories

×