EPAPER

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
breaking news in telangana

Kaleswaram Project news(Breaking news in telangana):

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను తెలంగాణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విషయంలో పూర్తి వివరాలు సేకరించాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి కాళేశ్వరంలో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


నిరంజన్ రెడ్డి ఫిర్యాదుతో భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పుడు కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ క్రమంలోనే విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది.


Tags

Related News

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Big Stories

×