EPAPER

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !

Dharani Scam : ధరణి పేరుతో గత ప్రభుత్వం గిరిజనులను దగా చేసిందని ధరణి కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆరున్నర లక్షల అటవీ భూములను వారికి అందకుండా చేశారని కమిటీ వెల్లడించింది. వ్యవసాయ, గిరిజన సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్రస్థాయి సిబ్బందితో ధరణి కమిటీ భేటీ అయ్యింది. రైతుకు చెందాల్సిన పెట్టుబడి సహాయం రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్లిందన తేల్చారు.


20 లక్షల ఎకరాల నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు.. కేసిఆర్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసినట్లు కమిటీ తేల్చింది. సుమారు 20 వేలకోట్లు వ్యవసాయనికి పనికిరాని భూములకు కూడా రైతుబంధు ఇవ్వటం గమనార్హం. తెలంగాణలో 72 లక్షల మంది రైతులు.. కోటి 59 లక్షల ఎకరాలకు కేటాయించగా.. 5 ఎకరాలు లోపు రైతులు 92 శాతం.. 5 ఎకరాల పైన భూమి ఉన్న రైతులు 8 శాతంగా తేలింది. ధరణి పాపాల పుట్ట ఒక్కొక్కటి బయటపడుతున్నాయని కమిటీ వెల్లడించింది.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×