EPAPER

KA Paul : సీఎం రేవంత్‌తో కేఏ పాల్ భేటీ.. ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానం..

KA Paul : సీఎం రేవంత్‌తో కేఏ పాల్ భేటీ.. ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానం..

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఏడాది జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. అలాగే సదస్సుని నిర్వహించడానికి కావల్సిన అనుమతులు మంజూరు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.


ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కేఏ పాల్ తెలిపారు. ప్రపంచ శాంతి సదస్సుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు వివరించారు. పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు కేఏ పాల్‌ వెల్లడించారు.


Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×