EPAPER

Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..

Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..
today news in telangana

Jogulamba Gadwal news(Today news in telangana):


జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మిచేడు సమీపంలో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో మృతులు నరేష్(23), పవన్ కుమార్(28), ఆంజనేయులు(50) అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గోవర్ధన్(20), నవీన్(20), మహబూబ్(23)కి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×