EPAPER

Cash for Vote | ఓటు కోసం పైసలిస్తామని బిఆర్ఎస్ నేతలు మోసం చేశారు : జనగామ ఓటర్లు

Cash for Vote : జనగామలో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్న తమను బిఆర్ఎస్ నాయకులు పిలిచారని.. ఓటేసేందుకు వస్తే బస్సు కిరాయి రూ.500, ఓటు వేసినందుకు రూ.2000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఓటర్లు మండిపడ్డారు.

Cash for Vote | ఓటు కోసం పైసలిస్తామని బిఆర్ఎస్ నేతలు మోసం చేశారు : జనగామ ఓటర్లు

Cash for Vote : జనగామలో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్న తమను బిఆర్ఎస్ నాయకులు పిలిచారని.. ఓటేసేందుకు వస్తే బస్సు కిరాయి రూ.500, ఓటు వేసినందుకు రూ.2000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఓటర్లు మండిపడ్డారు. ఈ ఘటన జనగామ్ చేర్యాల మండలం అకునూరు గ్రామంలో జరిగింది.


ఓటు వేసేందుకు అంత దూరం నుంచి వస్తే.. డబ్బులిచ్చే మధ్యవర్తి తమను పోలింగ్ సమీపంలో నిలబెట్టి వెళ్లిపోయాడని.. అతనో కోసం ఎదరుచూసినా రాలేదని చెబుతున్నారు. డబ్బులిచ్చే వరకు ఓటు వేసేది లేదని ఓటర్లు ఆందోళన చేయడంతో పోలిసులు రంగంలోకి దిగారు. ఓటర్లను సర్దిచెప్పి పరిస్థితిని అదుపు చేశారు.


Tags

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×