EPAPER
Kirrak Couples Episode 1

Student Missing : 8 రోజుల క్రితం అదృశ్యం.. విశాఖ బీచ్ లో మృతదేహం.. ఏం జరిగింది..?

Student Missing : 8 రోజుల క్రితం అదృశ్యం.. విశాఖ బీచ్ లో మృతదేహం.. ఏం జరిగింది..?
IIT hyderabad student missing news

IIT hyderabad student missing news(Telangana news updates): తల్లిదండ్రులు తమ కుమారుడిని ఉన్నత చదువు చదివించాలని సంకల్పించారు. వారి ఆశయాలకు తగ్గట్టే ఆ కుమారుడు చదువులో ముందున్నాడు. ఐఐటీ హైదరాబాద్‌ లో సీటు సాధించాడు. మెకానికల్ విభాగంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో 8 రోజుల క్రితం ఈ విద్యార్థి అదృశ్యమయ్యాడు.


నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్‌ ఈ నెల 17న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆ విద్యార్థి విశాఖలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అతడి కోసం వివిధ ప్రాంతాల్లో పోలీసులు, తల్లిదండ్రులు గాలించారు. ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్ మూర్తి, ఇద్దరు ప్రత్యేక అధికారులను విశాఖకు పంపించారు.

చివరకు విద్యార్థి కార్తీక్‌ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. అతడు విశాఖ తీరంలో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు. ఆ విద్యార్థి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. దీంతో కార్తీక్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×