EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad : డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

Hyderabad : డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

Hyderabad : హైదరాబాద్ డంపింగ్ యార్డ్‌లో పేలుడు జరగడంతో చిత్తు కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లో అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఉన్న విషయం తెలిసిందే. అనేక మంది పారిశుధ్య కార్మికులు ఆ డంపింగ్ యార్డ్‌లోకి వెళ్లి వస్తుంటారు.


ఈ క్రమంలో అక్కడ తండ్రీ కొడుకులు, చంద్రన్న, సురేశ్..చిత్తు కాగితాలు ఏరుకోవడానికి డంపింగ్ యార్డ్‌లోకి వెళ్లారు. అప్పుడే అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చింది ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడిని వారు కర్నూలుకు చెందిన చంద్రన్న ఆయన కుమారుడిగా కనుగ్గొన్నారు.


Tags

Related News

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Tpcc New Committees : టీపీసీసీకి కొత్త కమిటీలు వచ్చేస్తున్నాయోచ్… త్వరలోనే ప్రకటన

Hydraa Commissioner : హైడ్రా కమిషనర్ కు షాక్… కేసు నమోదు చేసిన హెచ్‌ఆర్‌సీ

Telangana Govt: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ స్థానం వారిదే అంటూ ప్రకటన

Ghosh commission : చీఫ్ ఇంజినీరుకు ఇంగ్లీష్ రాదట… అబద్దాలు ఆడితే కఠిన చర్యలుంటాయన్న కమిషన్

Brs Route : గులాబీల దారెటు… ప్రజల కోసమా, పార్టీ కోసమా ?

Big Stories

×