EPAPER

Hyderabad : బీ‌ఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Hyderabad : బీ‌ఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Hyderabad : హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin), కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendar Reddy) సహా మరో ఆరుగురిపై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన బాధితుడు నరేష్ పేర్కొన్నాడు.


బాబా ఫసియుద్దీన్ దాడి చేశారని బాధితుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బోరబండ, కోస్గి పోలీసులు రెండు రోజుల నుంచి బాబా ఫసియుద్దీన్ కోసం గాలిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కోస్గి పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.


Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×