EPAPER

TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..

TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..

TS High Court : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుల దర్యాప్తుపై కొనసాగుతున్న స్టేను ఎత్తివేత వేసింది. నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించవచ్చని పేర్కొంది.


ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ కు అర్హత ఉందని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో ఉండగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని న్యాయవాది తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేయాలన్న బీజేపీ పిటిషన్ పై ఈ నెల 18న వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో అపిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరింది. వాదనలు విన్న హైకోర్టు నవంబర్ 18కి విచారణను వాయిదా వేసింది.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×