EPAPER

Harishrao: ఆ ఐదుగురి మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : హరీశ్ రావు

Harishrao: ఆ ఐదుగురి మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : హరీశ్ రావు

Harishrao Comments: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం.. పేద ప్రజలకు శాపంగా మారింది. రాష్ట్రంలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొన్నది.


Also Read: నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్: మధుయాష్కీ

ఇటీవల ఒక్కరోజే డెంగీ వల్ల ఐదుగురు మృతిచెందారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలి’ అంటూ ఆయన ఫైరయ్యారు.


Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×