EPAPER

KTR : వారికి మాత్రమే అచ్ఛేదిన్..

KTR : వారికి మాత్రమే అచ్ఛేదిన్..

KTR : మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో అదానీ, మరికొంతమందికి మాత్రమే అఛ్ఛేదిన్ వచ్చాయని మిగిలినవారందరికీ విషద రోజులే మిగిలాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సెటైర్ విసిరారు. ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 107 స్థానంలో ఉంటే.. ప్రపంచ కుబేరుల్లో అదానీ రెండవ స్థానంలో ఉండడం భారత్ పతనానికి నిదర్శనమన్నారు. ఈ ఘనత సాధించింది ప్రధానీ మోదీయేనని వ్యంగ్యం అన్నారు.


గచ్చిబౌలిలో ఓ చిన్న చెరువును చూపిస్తూ విరాజ్ అనే బాలుడు.. ప్రకృతిని కాపాడండి.. ఈ చెరువును పరిరక్షిండి అని వీడియోలో చెప్పాడు. సదరు వీడియోన బాలుడి నాన్న ప్రశాంత్ అగర్వాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మంత్రి కేటీఆర్ ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ.. బాలుడిని ఓసారి కలిపిస్తే ఆ అంశంపై మరిన్ని విషయాలు తెలుసుకుంటానని బాలుడి తండ్రికి సూచించారు.

కామారెడ్డిలో పురాతనమైన నాగన్నపేట బావిని యోగా కేంద్రంగా మార్చారు కస్తూర్బా విద్యార్ధులు. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను చూసి మంత్రి కేటీఆర్ ప్రశంసలు గుప్పించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మంత్రి ప్రోత్సహించారు.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×