EPAPER
Kirrak Couples Episode 1

TTD: ఆనంద నిలయానికి బంగారు తాపడం.. టీటీడీ కీలక నిర్ణయం..

TTD: ఆనంద నిలయానికి బంగారు తాపడం.. టీటీడీ కీలక నిర్ణయం..

TTD: శ్రీవారి ఆలయం సంపూర్ణంగా స్వర్ణమయం కానుంది. ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయనున్నారు. ఆరు నెలల్లో తాపడం పనులు పూర్తి చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. భక్తులు సమర్పించే బంగారంతోనే ఆనంద నిలయానికి తాపడం చేయించనున్నారు. ఫిబ్రవరి 23న బాలాలయ పనులు ప్రారంభించనున్నారు.


టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

పద్మావతి గృహంలో రూ. 3.8 కోట్లతో గదులు నిర్మించడం.. నందకం అతిథి గృహంలో రూ.2.95 కోట్లతో కొత్త ఫర్నీచర్ ఏర్పాటు చేయడం.. బాలాజీ కాలనీలో రూ. 3 కోట్లతో స్థానికుల ఇళ్లకు మరమ్మతులు చేయించడం.. ఇలా పలు నిర్ణయాలు తీసుకుంది టీటీడీ పాలక మండలి.


జమ్ములో నిర్మించే శ్రీవారి ఆలయానికి రూ.7 కోట్లు, తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో హాస్టల్ గదుల నిర్మాణానికి రూ. 3.3 కోట్లు, తిరుపతి తాతయ్య అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.3.7 కోట్లు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.

Tags

Related News

Bank Holidays: అక్టోబర్ లో బ్యాంకులకు అన్ని సెలవులా? ప్లాన్ చేసుకోకుంటే చిక్కులే.. వివరాలు మీకోసమే

Pawan Kalyan : డీసీఎం గారూ.. ఇక చాలు, తెగేదాకా లాగితే ?

Balineni Srinivasa Reddy: పంతం నెగ్గిన బాలినేని.. వాట్ నెక్స్ట్.. ఇక ఆ పదవి ఖాయమేనా !

Tirumala Laddu: అదృష్టం అంటే వీరిదే.. ఎన్నో ఏళ్ళకు దక్కిన భాగ్యం.. తిరుమల ప్రసాదంలో పలాసకు చోటు

Ys Jagan : జగన్‌‌ను బద్నాం చేస్తున్న నేతలు వీళ్లే… ఆ ముగ్గురితోనే ముప్పు, వాళ్ల నోరు కట్టేస్తేనే..

TTD News: టీటీడీ ఛైర్మన్ గా మాజీ సీజేఐ.. దాదాపు ఖరారైనట్లేనా ?

Stylish Star Plexi Viral: వైసీపీ వాడకం వేరయా.. స్టైలిష్ స్టార్ ని ఇలా వాడేస్తున్నారేంటి.. ప్లెక్సీ వైరల్

Big Stories

×