EPAPER

Road Incident in Gadwal: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Incident in Gadwal:  గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident at Jogulamba Gadwal District(Today news in telangana): జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ – స్కార్పియో ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర ఆందోళనను గురి చేస్తోంది.


స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి స్కార్పియో వాహనంలో హైదరాబాద్ వెళ్తున్న సమయంలో సార్కియో కారు ముందుగా వెళ్తున్న లారీని బలంగా ఢీ కొట్టడంతో
ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ తో సహా ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. ఈ కారు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్


మృతి చెందిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు బాధితులు వాపోతున్నారు. ఈ విషాద ఘటనతో జాతీయ రహదారిపై తీవ్రంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు అంతా ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్ళగడ్డకి చెందినవారిగా గుర్తించారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×