EPAPER

Telangana: మంత్రిపై ‘నో ఎఫ్‌ఐఆర్’.. కోర్టు సీరియస్..

Telangana: మంత్రిపై ‘నో ఎఫ్‌ఐఆర్’.. కోర్టు సీరియస్..
srinivas goud

Telangana: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు సీరియస్‌ అయింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై పోలీసుల తీరును తప్పుబట్టింది.


ఎన్నికల అఫిడమిట్ ట్యాంపరింగ్ చేశారని మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ గౌడ్‌ సహా పదిమందిపై కేసు నమోదుకు ఆదేశించింది. కేసు నమోదు చేయలేదని పిటిషనర్‌ రాఘవేందర్‌ రాజు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అఫిడవిట్‌పై విచారణ జరిపిన కోర్టు.. కేసు నమోదు చేశారో లేదో చెప్పాలని పీపీని కోర్టు ఆదేశించింది.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేయకపోతే కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామని వ్యాఖ్యానించింది. కేసు నమోదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ సమర్పించాలని ఆదేశించింది.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×