EPAPER

Harish Rao:హరీష్ రావు కీలక నిర్ణయం.. రేపటి నుంచి ఆలయాల యాత్ర

Harish Rao:హరీష్ రావు కీలక నిర్ణయం.. రేపటి నుంచి ఆలయాల యాత్ర

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ. 2 లక్షల రుణమాఫీపై  సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి దగా చేశారని .. రేవంత్ ఒట్టేసి దగా చేసిన ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తానంటూ ఇటీవల హరీష్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఆలయాల యాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం యాదగిరి గుట్ట నరసింహ స్వామిని దర్శించుకుని హరీష్ రావు యాత్రకు అంకురార్పణ చేయనున్నారు.


Also Read: స్పీడు పెంచండి..: రీజనల్ రింగ్ రోడ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి

ఆలయాల యాత్రకు హరీష్ రావు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి వారిని రక్షించాలని, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థిస్తానని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఇతర నాయకులతో కలిసి యాదాద్రిలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతం ఆలేరులో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. రైతు రుణమాఫీ విషయంలో కొన్ని రోజులుగా హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మా టల యుద్ధం కొనసాగుతోంది.


Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×