EPAPER

IAS Transfers : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. రిజ్వీకి అదనపు బాధ్యతలు

IAS Transfers : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. రిజ్వీకి అదనపు బాధ్యతలు

Telangana IAS Officers Transfers : తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ గా శ్రీదేవిని నియమించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న రిజ్వీకి వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ గా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది.


డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్, హెచ్ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి లను బదిలీ చేసింది. పురపాలకశాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంక, మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసింది. ట్రాన్స్ పోర్ట్ , హౌసింగ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వికాస్ రాజ్ ను రవాణా, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు జీఓ విడుదల చేసింది.


Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×