EPAPER

EC Notice To Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు..

EC Notice To Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు..

EC Notice To Rajagopal Reddy : నగదు బదిలీ వ్యవహారంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి… ఈసీ నోటీసులు జారీ చేసింది. రాజ్‌గోపాల్ ‌రెడ్డి కుటుంబ సంస్థ సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ ఖాతా నుంచి మునుగోడు పరిధిలోని 23 మందికి 5కోట్ల 22లక్షల రూపాయలు బదిలీ చేశారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్… ఈసీకి ఫిర్యాదు చేశారు.


ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఈ మొత్తం బదిలీ చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. నగదు బదిలీపై సమాధానం చెప్పాలని నోటీసు జారీచేసింది. ఫిర్యాదులోని అన్ని అంశాలపై స్పష్టత ఇస్తూ ఇవాళ సాయంత్రం 4 గంటల్లోపు సమాధానం చెప్పాలని ఈసీ ఆదేశించింది.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×