EPAPER

Dharani Meeting : భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు.. ధరణి కమిటీ వెల్లడి

Dharani Meeting : భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు.. ధరణి కమిటీ వెల్లడి
latest news in telangana

Dharani committee meeting news(latest news in telangana):


భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని ధరణి కమిటీ వెల్లడించింది. అలాగే వీలైనంత వేగంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని సభ్యులు తెలిపారు. ఎల్లుండి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భూ వ్యవహారాలతో సంబంధం ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలతో చర్చిస్తామని సభ్యులు తెలిపారు. కమిటి ప్రాథమిక పరిశీలనలో ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు గుర్తించామని చెప్పారు.

ధరణి తప్పిదాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అందుకే హైకోర్టులో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ధరణి పోర్టల్ రూపొందించిన ఫాల్కన్ ప్రతినిధులను సైతం సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఫాల్కన్ తరపున ఎవరూ హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ సభ్యులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి కమిటీ సమావేశమై కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకుంది.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×