EPAPER

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Bhadrachalam: ఎగువ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటమట్టం 53 అడుగల చేరువలో ఉంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు.. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో సముద్రంలోకి 13.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. ఏపీలోని కోనసీమ గ్రామాలు ఇంకా గోదావరి వరద ముంపులోనే ఉన్నాయి. గోదావరి ఉధృతి మళ్లీ పెరగడంతో లంకవాసులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. దీంతో వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటించి పరిశీలించారు. విలీన మండలాల్లో పర్యటించిన మంత్రులు.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×