EPAPER

Current Shock: దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. దంపతుల మృతి..

Current Shock:  దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. దంపతుల మృతి..

Couple Died Due To Current Shock


Couple Died Due To Current Shock(Local news telangana): వికారాబాద్‌ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాజాద్ జిల్లాలోని బురాన్‌పూర్‌కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్‌ (48), లక్ష్మి (42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు సమీపంలో దుస్తులు ఆరేసేందుకు వైరుతో తీగలు ఏర్పాటు చేసుకున్నారు.

Read More: రైతు బీమా, రైతు బంధు డబ్బు స్వాహా.. ముగ్గురు అరెస్ట్


దుస్తులు ఆరేసే క్రమంలో వారు కట్టిన తీగకు కరెంట్ పాస్ అయింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. లక్ష్మణ్, లక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×