EPAPER

Kaleshwaram Probe: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

Kaleshwaram Probe: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

గత ప్రభుత్వంలోని ఇరిగేషన్‌, ఆర్థిక శాఖల మంత్రులకు నోటీసులు జారీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఇరిగేషన్, ఆర్థిక, కాళేశ్వరంకు సంబంధించిన శాఖల్లో పని చేసిన సెక్రటరీలను కమిషన్ విచారించింది. కాగా.. ఇప్పుడు మరికొంత మంది కీలక నేతలకూ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందట. అలాగే.. ఇప్పటివరకు అఫిడవిట్ ఇవ్వని అధికారులపై కమిషన్‌ సీరియస్‌ గా ఉంది.

Also Read: కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకి మధ్యంతర బెయిల్


ఇప్పటివరకు కమిషన్‌ ముందుకు 50కిపైగా అఫిడవిట్స్ వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ డేటా ఆధారంగా మరికొంత మందికి సమన్లు జారీ ని తెలుస్తోంది. అఫిడవిట్ దాఖలు చేయని వారిలో మాజీ సీఎస్ కూడా ఉన్నారు. మాజీ మంత్రుల విచారణ అనంతరం వారిచ్చే అఫిడవిట్లు ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్‌కూ నోటీసులు ఇచ్చే అవకాశముంది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×