EPAPER

Cm Revanthreddy: వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం.. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం..

Cm Revanthreddy: వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం.. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం..
CM Revanth reddy Speech

Cm Revanth reddy Speech(Political news today telangana):

తెలంగాణ ఆర్థిక పరిస్థతిపై శాసన సభలో విడుదల చేసిన శ్వేత పత్రంపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణాను బలమైన రాష్ట్రంగా నిలపడమే ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవ పరిస్థతులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని, అందుకే ఆర్భీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారన్నారు.


శ్వేత పత్రం విషయంలో తాము కొత్తగా చేసింది ఏమీ లేదు గత ప్రభుత్వం చేసిన ఖర్చులను ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశామన్నారు. అనుమానాలను తీర్చేందుకే అవసరమైన చోట ఆర్భీఐ, కాగ్ నివేదికలను ప్రస్తావించామన్నారు.


Tags

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×