EPAPER

CM Revanth Reddy : రైతులకు స్వీట్ న్యూస్.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు..

CM Revanth Reddy : రైతులకు స్వీట్ న్యూస్.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు..
Latest political news in telangana

CM Revanth Reddy News(Latest political news telangana):

చెప్పాడంటే.. చేస్తారంటే. ఇదీ.. సీఎం రేవంత్‌రెడ్డి పనితీరుపై జనాల్లో ఉన్నమాట. నాడు చెరుకు రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకు రైతులకు తీపి కబురు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సిఫార్సుల కమిటీని నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


తొమ్మిదేళ్లుగా మూతబడి ఉన్న ఫ్యాక్టరీ తెరుచుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదని చెబుతున్నారు. పాదయాత్రలో తమ బాధలను విన్న రేవంత్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫ్లెక్సీలకు అన్నదాతలు పాలభిషేకం చేశారు.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×