EPAPER

CM participated in Bio Asia 2024: హైదరాబాద్‌లో 21వ బయో ఆసియా 2024 సదస్సు.. పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM participated in Bio Asia 2024: హైదరాబాద్‌లో 21వ బయో ఆసియా 2024 సదస్సు.. పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy participated in Bio Asia 2024:


CM Revanth Reddy participated in Bio Asia 2024: హైదరాబాద్‌లో 21వ బయో ఆసియా 2024 సదస్సు ఫిబ్రవరి 27న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో జీవవైవిధ్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పలపై చర్చించనున్నారు. రాష్ట్ర రాజధాని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిచిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించడంలో హైదరాబాద్‌ కూడా ఉండటం గర్వకారణం అన్నారు. మరెన్నో పరిశోధనలకు హైదరాబాద్‌ నిలయంగా ఉందన్నారు. ఫార్మా రంగంలో అభివృద్ధి కోసం ఇటీవల ఫార్మా రంగ ప్రతినిధులతో చర్చించామన్నారు. వారు కూడా ఫార్మారంగం అభివృద్ధికి బాసటగా నిలుస్తారని వివరించారు.


ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ డెలిగెట్స్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పుటు, వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, ఔషద పరికరాలు ప్రోత్సహకాలపై చర్చంచనున్నారు.

Related News

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

TPCC: కొత్త బాస్ ముందున్న.. అతిపెద్ద సవాల్

Big Stories

×