EPAPER

Narsareddy : మాజీ మంత్రి నర్సారెడ్డి సేవలు మరువలేనివి.. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు..

Narsareddy :  మాజీ మంత్రి నర్సారెడ్డి సేవలు మరువలేనివి.. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు..
Today news in telangana

Narsareddy death news(Today news in telangana):

నిర్మల్‌కు చెందిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి (93) ఇవాళ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే , ఎంపీ , ఎమ్మెల్సీ , పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.


నర్సారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. నర్సారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. నర్సారెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా ప్రజలకు ఆయన అనేక సేవలందించారని గుర్తుచేశారు.

ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా నర్సారెడ్డి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన అనుభవాలు నేటి తరం నాయకులకు మార్గదర్శకమని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×