EPAPER
Kirrak Couples Episode 1

CM KCR: తెలంగాణలో మరో కొత్త పథకం.. కేసీఆర్ కీలక కసరత్తు..

CM KCR: తెలంగాణలో మరో కొత్త పథకం.. కేసీఆర్ కీలక కసరత్తు..


CM KCR: ఏ ముహూర్తాన కొత్త సచివాలయంలో అడుగుపెట్టారో కానీ.. అప్పటి నుంచీ అన్నీ మంచి విషయాలే వినిపిస్తున్నాయి. కీలక ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పోడుభూముల పంపిణీ నుంచి పారిశుద్ద కార్మికుల జీతాల పెంపు వరకు.. చాలానే గుడ్‌న్యూస్‌లు చెప్పారు. లేటెస్ట్‌గా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మరో కొత్త పథకానికి నిర్ణయం తీసుకున్నారు.

రైతు బీమా. రైతు బంధులానే ప్రతిష్టాత్మక పథకం. అన్నదాత అకస్మాత్తుగా చనిపోతే.. ఆ కుటుంబానికి వెంటనే 5 లక్షల పరిహారం అందివ్వడం. చనిపోయిన రైతు కుంటుంబానికి ఎంతో దన్నుగా నిలుస్తోందీ పథకం. సేమ్ టు సేమ్ ఇలాంటి పథకమే.. గౌడన్నలకు కూడా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రైతు బీమా తరహాలోనే.. కల్లుగీత కార్మికులకు ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.


కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విధివిధానాలపై కొత్త సచివాలయంలో గీత కార్మికుల బీమా పథకంపై మంత్రులు, అధికారులతో చర్చించారు సీఎం కేసీఆర్. వారం రోజుల్లోనే బీమా సొమ్ము అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×