EPAPER

Daggubati Venkatesh : దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. ఎందుకంటే..?

Daggubati Venkatesh : దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. ఎందుకంటే..?
Tollywood news in telugu

Daggubati Venkatesh news(Tollywood news in telugu):

ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచన్ కూల్చివేత కేసును నాంపల్లి కోర్టులో విచారణ జరిపింది. నటుడు దగ్గుబాటి వెంకటేశ్, ఇతర కుంటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నంద కుమార్ ఫిర్యాదు మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ జరిపింది.


కోర్టు ఆదేశాలను దిక్కరించి, కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి, ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నటుడు వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రానా, దగ్గుపాటి అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.


Related News

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Big Stories

×