ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల వార్ ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ పై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందా? పద్మా దేవేందర్ రెడ్డికి ఓటమి తప్పదా? ఆందోల్ లో దామోదర రాజనర్సింహ గెలుపు నల్లేరుపై నడకేనా? అంటే అవుననే టాక్ నడుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రసవత్తర పోరు ఉందంటున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి మెజార్టీపైన లెక్కలు నడుస్తున్నాయని అంటున్నారు.
హుస్నాబాద్– వొడితెల సతీష్ కుమార్ (బీఆర్ఎస్) – పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)- శ్రీరాం చక్రవర్తి (బీజేపీ)