EPAPER

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Telangana Assembly live updates(TS today news): తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సబితకు క్షమాపణలు చెప్పాలని సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకూ అక్కడి నుంచి కదిలేది లేదంటూ.. నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ తో బయటికి పంపించేశారు. వారందరినీ తెలంగాణ భవన్ కు తరలించారు.


అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా మర్యాదలు పాటించాలని సూచించారు. కూర్చోకపోతే ఎవరికీ మైక్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. స్పీకర్ ను ఎన్నిసార్లు మైక్ ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని వాపోయారు ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవన్నారు.

 

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×