EPAPER

BJP: వారిపై బుల్లెట్లు దించుతాం.. బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..

BJP: వారిపై బుల్లెట్లు దించుతాం.. బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..
bapurao

BJP: మత మార్పిడులకు పాల్పడితే బుల్లెట్లు దించుతామని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ సోయం బాపూరావు. ఆదిలాబాద్‌లో జనజాతి సురక్ష సభలో ప్రసంగించారు. కొందరు ముస్లిం పెద్దలు, పాస్టర్లు.. గిరిజనుల మత మార్పిడులకు పాల్పడుతున్నారని సోయం ఆగ్రహం వ్యక్తం చేశారు.


జన్నారం నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపు 12 మంది పాస్టర్లు ఉన్నారని.. ఇప్పటివరకు 12 వందల మంది ఆదివాసీలను మతం మార్చారని ఆరోపించారు. మతం మారిన వారు వెంటనే తిరిగి రావాలని.. లేకపోతే వారికి రిజర్వేషన్ కోల్పోయేలా చేస్తామని చెప్పారాయన. అదివాసీలను పెళ్లిళ్ల పేరుతో మతం మార్చుతున్నారని.. ఆ మహిళల పేరుపై భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకుని కొల్లగొడుతున్నారని అన్నారు.


Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×