EPAPER

Anumula Revanth Reddy : హైకోర్టులో రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత..

Anumula Revanth Reddy : హైకోర్టులో రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత..
Revanth Reddy news today

Revanth Reddy news today(Latest political news telangana) :

తెలంగాణ హైకోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రేవంత్ రెడ్డి పై మై హోమ్ రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును హైకోర్టు కొట్టేసింది. 2014లో మై హోమ్ భుజాకు సంబందించిన భూమి విషయంలో.. రేవంత్ రెడ్డి భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా పత్రిక సమావేశంలో ప్రశ్నించారు.ఈ విషయమై మైహోం రామేశ్వర్ రావ్.. రేవంత్ రెడ్డి పై రూ.90 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఇంతకాలం కేసును పరిశీలించిన హైకోర్టు..కేసు నిరాధారమైందని కొట్టేసింది.


కాగా.. సీఎం కేసీఆర్ అండదండలు చూసుకుని హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల కారణంగా తమ సంస్థ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని, అందుకు రూ.90 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలంటూ రామేశ్వర్ రావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు నిరాధారమైనదని పేర్కొంటూ.. నేడు కొట్టివేసింది.


Related News

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

CID Shakuntala: ఇండస్ట్రీలో విషాదం.. సిఐడి శకుంతల కన్నుమూత..!

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Big Stories

×