EPAPER

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో భారత్ జోడో యాత్ర జోష్.. రాహుల్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో భారత్ జోడో యాత్ర జోష్.. రాహుల్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్‌ ఆలయం నుంచి ఉదయం 6 గంటలకు పాదయాత్రను రాహుల్ ప్రారంభించారు. చిన్నారులతో సరదాగా క్రికెట్‌ ఆడారు. పాఠశాల విద్యార్థులతో చేతులు కలిపి పాదయాత్ర కొనసాగించారు. నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత కార్మికులు సంప్రదాయ వేషధారణలో రాహుల్‌కు స్వాగతం పలికారు. రాహుల్‌ వెంట ఏఐసీసీ నేతలు బోసురాజు, దిగ్విజయ్‌ సింగ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. దివ్యాంగులకు రాహుల్‌ చేతుల మీదుగా వీల్‌ఛైర్లను అందజేశారు. రామ్‌మందిరం సమీపంలో ఇందిరాగాంధీ కుటుంబంపై ఏర్పాటు చేసి ఫొటో ఎగ్జిబిషన్‌ను రాహుల్‌ తిలకించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజు మాదిరిగా కొరడాతో రాహుల్‌ కొట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×