EPAPER

Bhadrachalam: వైభవంగా భద్రాచలం శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

Bhadrachalam: వైభవంగా భద్రాచలం శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. శుక్రవారం సీతారామచంద్ర స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. సామూహిక పారాయణం, హోమాలు చేశారు. దేశ నలువైపుల నుంచి పుణ్య నదుల నుంచి సేకరించిన పుష్కర తీర్థాలతో స్వామివారికి అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది.


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆలయంలో ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీతాయారమ్మలను దర్శించుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం గురించి ఆలయ అర్చకులు చేసిన ప్రవచనం భక్తులను అలరించింది.


Tags

Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×