EPAPER

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోవచ్చు.. పాస్ పోర్టు సీజ్ చేయాలి..

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోవచ్చు.. పాస్ పోర్టు సీజ్ చేయాలి..

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. వెంటనే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారు పళ్లెంలో తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని దోచుకొని ఆస్తులు కూడబెట్టుకోవడం తప్పా.. అభివృద్ది శూన్యం అని ఆరోపించారు.


అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. అవినీతి బాగోతాల బయటపడతయనే భయం వాళ్లలో ఉందన్నారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×