EPAPER

Ts assembly session: 412 హామీలు ఇచ్చి..6 హామీల గురించే మాట్లాడుతున్నారు..

Ts assembly session: 412 హామీలు ఇచ్చి..6 హామీల గురించే మాట్లాడుతున్నారు..

Ts assembly session: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో 412 హామీలు ఇచ్చి కేవలం ఆరు హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి ఇప్పుడు వారంలో రెండు రోజులు మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తున్నాన్నారు. అసెంబ్లీలో గవర్నర్ కాంగ్రెస్ హామీలు మాత్రమే చదివారన్నారు.


అప్పులను చూపించి హామీలను అమలు చేయకుండా ఉంటే సహించే ప్రసక్తే లేదన్నారు. హామీలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పన్నులు పెంచకుండా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×