EPAPER
Kirrak Couples Episode 1

Adilabad : డాక్టర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి..

Adilabad : డాక్టర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి..

Adilabad : డాక్టర్ల నిరక్ష్యానికి ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ నిండు ప్రాణం బలైపోయింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గోకొండ గ్రామానికి చెందిన రమ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఈనెల 22వ తేదీన మండలంలోని పీహెచ్సీ కి తీసుకురాగా మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.


కాన్పు జరిగిన వెంటనే మహిళకు దాదాపు నాలుగు గంటల పాటు తీవ్ర రక్తస్రావమైన సిబ్బంది పట్టించుకో లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవన్నారు. విధులు నిర్వహించే డాక్టర్లు స్థానికంగా లేకపోవడం వల్ల దళిత మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోయారు. మహిళ మృతికి కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.


Tags

Related News

Women Welfare: మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత.. వైద్యశాలల సంఖ్య పెంచుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Ponnam Prabhakar : హస్తం ఆదుకుంటుంది… కారు ట్రాప్‌లో పడొద్దు

Hydra: మీ ఇల్లు చెరువుల పరిధిలో ఉందా ? ఇలా చెక్ చేసుకోండి

Dcm Mallu Bhatti Vikramarka : ప్రజాస్వామ్య తెలంగాణ అంటే ఏంటో మా పాలనతో చూపిస్తాం

Hyderabad Rains: హైదరాబాదులో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

Brs Harish Rao : ఇక చాలు, ఆపేయండి… లేకుంటే బుల్డోజర్లకు అడ్డం కూర్చుంటాం

Hydraa : హైడ్రా అంటే ఒక భరోసా.. రంగనాథ్‌నే ఏరికోరి తేవడానికి కారణాలు ఇవే!

Big Stories

×