EPAPER

Marriage: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దరి మెడలో ఒకేవేదికపై తాళికట్టిన యువకుడు

Marriage: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దరి మెడలో ఒకేవేదికపై తాళికట్టిన యువకుడు

Marriage: పెళ్లి చేసుకోవడం.. కొన్ని రోజులు కాపురం చేశాక మనస్పర్థాలు రావడంతో విడిపోవడం.. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇద్దరు అమ్మాయిలను ఒకే సారి పెళ్లి చేసుకున్నాడు. ఒకే మండపంపై ఒకే ముహూర్తానికి ఇద్దరి మెడలో తాళి కట్టాడు.


భద్రాద్రి జిల్లా ఎర్రబోరు గ్రామంలో జరిగింది ఈ ఘటన. సత్తిబాబు అనే వ్యక్తి స్వప్న, సునీతలతో ఒకరికి తెలియకుండా ఒకరితో మూడేళ్లుగా సహజీవనం చేశాడు. ఇప్పటికే సునీతకు ఓ బాబు ఉండగా.. ఇటీవల స్వప్నకు ఓపాప జన్మించింది. దీంతో ఈ విషయం బయటపడింది. ఈక్రమంలో ఇద్దరూ తమను పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును వేధించారు.

దీంతో చేసేది ఏమీ లేక ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సత్తిబాబు. ఈ విషయాన్ని పెద్దలకు కూడా చెప్పడంతో వారు అందుకు అంగీకరించారు. ఇటీవల వారి పెళ్లిని వైభవంగా జరిపించారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Tags

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×