EPAPER

Medak : ఇద్దరి మధ్య ఘర్షణ.. ఏ సంబంధం లేని యువతి మృతి ..

Medak : ఇద్దరి మధ్య ఘర్షణ.. ఏ సంబంధం లేని యువతి మృతి ..

Medak : ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఏ సంబంధం లేని ఓ యువతి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన ఉప్పు నరేందర్ , స్వామి అనే ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నరేందర్ , స్వామిని నెట్టివేశాడు. కిందపడిన స్వామిని అక్కడున్న స్థానికులు పక్కకు తీసుకువెళ్లారు. దీంతో కోపంతో రగిలిపోయిన నరేందర్ తన థార్ కారుతో దూసుకొచ్చాడు.


పెళ్లి కూతురిని ఊరేగింపుగా మెట్టినింటికి పంపిస్తున్న బృందంపైకి దూసుకొచ్చాడు. ఈ ఘటనలో రమ్య(23) అనే యువతి తీవ్రంగా గాయపడింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రమ్యను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.


Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×