EPAPER

IAS Transfers : రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్..

IAS Transfers : రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్..

IAS Transfers : తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరో 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. వారిలో అరవింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ అయ్యారు. బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న వెంకటేశంను బదిలీ చేసి విద్యా శాఖ సెక్రటరీగా నియమించారు. కే శ్రీనివాస్ రాజు రవాణా శాఖ ప్రధాన అధికారిగా నియమితులు అయ్యారు.


మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా దాన కిషోర్, హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ ఎండీగా సుదర్శన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్‌, అటవీ పర్యావరణశాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ గా వాకాటి కరుణ నియమతులు అయ్యారు.


Tags

Related News

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

CID Shakuntala: ఇండస్ట్రీలో విషాదం.. సిఐడి శకుంతల కన్నుమూత..!

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Big Stories

×