EPAPER

India Team : భారత్ క్రికెట్ టీం.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్తుందా..?

India Team : భారత్ క్రికెట్ టీం.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్తుందా..?

India Team : భారత క్రికెట్ టీం త్వరలో పాకిస్థాన్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉండవచ్చు.. లేకపోవచ్చని కూడా చెప్పింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఆసియా కప్ టోర్నమెంట్ జరుగనుంది. ఆస్ట్రీలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక టీమ్‌లు ఇప్పటికే పాకిస్థాన్‌లో పర్యటనను పూర్తి చేసాయి.


భారత్ క్రికెట్ టీం పాకిస్థాన్‌లో చివరిసారిగా 2008లో పర్యటించింది. అప్పుడు కూడా ఆసియాకప్‌లోనే పోటీపడింది. పాకిస్థాన్ పర్యటనకు భారత్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బీసీసీఐకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.


Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×