EPAPER

BCCI : బీసీసీఐకి రూ.995 కోట్లు నష్టం..

BCCI : బీసీసీఐకి రూ.995 కోట్లు నష్టం..

BCCI : వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో బీసీసీఐ 4వేల 400 కోట్లను ప్రసారాల ద్వారా ఆర్జించాలనే టార్గెట్ పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విధించబోయే 20 శాతం పన్నుపైనే ఇప్పుడు బీసీసీఐ ఆందోళన చెందుతుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లకు ఆతిధ్యమిచ్చే దేశాలు పన్నులను మినహాయించాలి. అయితే భారత్ ఆ విషయంలో వెనక్కి తగ్గింది. 2016 టీ20 ప్రపంచ కప్‌ ఆదాయాలపై పన్ను విధించింది. దీని ద్వారా అప్పుడు బీసీసీఐ రూ.193 కోట్లను నష్టపోయింది. ఈ కేసుపై ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉంది.


వచ్చే ఏడాది అక్టోబర్‌, నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. బీసీసీఐ సుమారు 4వేల కోట్లకు పైగా ఆర్జించే ప్లాన్‌లో ఉంది. మ్యాచ్ ప్రారంభం కాకముందే దీనికి సంబంధించిన సమస్యలపై క్లారిటీ తెచ్చుకొనే పనిలో ఉంది బీసీసీఐ. ఒకవేల బీసీసీఐ ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి వస్తే దాదాపు రూ.995 కోట్ల వరకు పన్నును కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.


Related News

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

Big Stories

×