EPAPER

Rohit Sharma Cricket Academy: క్రికెట్ అకాడమీ లపై రోహిత్‌శర్మ దృష్టి, కొత్తగా ఇండోనేషియాలో ఓపెన్

Rohit Sharma Cricket Academy: క్రికెట్ అకాడమీ లపై రోహిత్‌శర్మ దృష్టి, కొత్తగా ఇండోనేషియాలో ఓపెన్

Rohit Sharma Cricket Academy(Today’s sports news): టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ క్రికెట్ అకాడమీలపై ఫోకస్ చేశాడు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఆలోచన చేస్తున్నాడు. ఇందులోభాగంగా జూలై‌లో యూఎస్‌లోని డల్లాస్‌లో అకాడమీని ప్రారంభించింది. ఇప్పుడు ఇండోనేషియా వంతైంది.


టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఇండోనేషియాలో క్రికింగ్‌డమ్ అకాడమీని ఇండోనేషియాలో ప్రారంభించా డు. రోహిత్ ఫ్రెండ్, టీమిండియా ఆటగాడు ధావల్ కులకర్ణి దీన్ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఇండోనేషియా క్రికెట్‌కు కో-ఫౌండర్, సీఈఓ చేతన్ సూర్యవంశీ కాగా, బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్‌శర్మ వ్యవహరించనున్నాడు. దావల్ కులకర్ణి మెంటార్‌గా ఉంటాడు.

ప్రపంచవ్యాప్తంగా కాకుండా 35 బ్రాంచ్‌లను కలిగివుంది క్రికింగ్‌డమ్. దేశ విదేశాల్లో కూడా అకాడమీలను ప్రారంభిస్తోంది. సింగపూర్, జపాన్, అమెరికా, బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో ఉన్నాయి. ఇండియాలో ఢిల్లీ, యూపీ, కర్ణాటక, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాల్లో అకాడమీలు క్రికింగ్‌డమ్ సొంతం.


ALSO READ: రెజ్లర్ల బరువు కొలిచే నియమాల్లో మార్పులు వస్తున్నాయ్!

క్రికెట్‌ను అభివృద్ధి చేయాలన్నది క్రికింగ్‌డమ్ ప్రధాన లక్ష్యం. ఔత్సాహిక క్రికెటర్లకు క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలనేది అసలు ఉద్దేశం. అందుకు తగ్గట్టుగా కోచ్‌లను నియమించి వారి ద్వారా ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వనుంది. కోచింగ్ ద్వారా క్రికెటర్ల నైపుణ్యాలను మెరుగుపరచడమేకాదు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వారిని సిద్ధం చేయనుంది. ఫుల్‌బాల్ మాదిరిగా క్రికెట్‌ను విస్తరిస్తాలన్నది అసలు డ్రీమ్.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×