EPAPER

Rishabh Pant’s Offer: ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే..!

Rishabh Pant’s Offer: ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే..!

Rishabh Pant’s peculiar Offer to Neeraj Chopra: ఒలింపిక్స్‌ 2024లో భారత్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్ చేరాడు. ఈ తరుణంలో నీరజ్ చోప్రా ఫైనల్ మ్యాచ్‌లో స్వర్ణం గెలవాలని 140 కోట్ల భారతీయులు ప్రార్థిస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై ఇండియన్ క్రికెటర్ రిషభ్ పంత్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.


గురువారం రాత్రి 11:55 నిమిషాలకు జరగనున్న ఒలింపిక్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే ఫ్యాన్స్ లో ఒకరికి రూ.1,00,089 బహుమతిగా ఇస్తానని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు.  ఈ ట్వీట్ ను లైక్ చేయడంతోపాటు అత్యధికంగా కామెంట్ చేసిన వారికి ఈ బహుమతి వరిస్తుందని రాసుకొచ్చాడు. ఈ విధంగా అత్యధికంగా కామెంట్స్ చేసిన వారిలో మొదటి 10 మందిని ఎంపిక చేసి ఫ్లైట్ టికెట్స్ ఇస్తానని వెల్లడించాడు. అయితే భారత్ తోపాటు దేశం బయటినుంచి కూడా నా సోదరుడికి మద్దతు ఇద్దామని పంత్ పిలుపునిచ్చాడు.

Related News

Shubman Gill: ఇలాగైతే కష్టమే అనుకుంటా.. గిల్

IND vs BAN: బంగ్లాతో తొలి టెస్ట్.. మహ్మద్ షమీకి దక్కని చోటు

US Open 2024: యూఎస్ ఓపెన్‌లో.. టైటిల్ గెలిచిన బెలారస్ భామ

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో 29 పతకాలతో ఘనంగా ముగించిన భారత్

Duleep trophy 2024: వారెవ్వా.. ధ్రువ్ మామూలోడు కాదు.. ధోని రికార్డుకే ఎసరు పెట్టాడు!

US Open 2024 final: యూఎస్ ఓపెన్.. సిన్నర్ దే టైటిల్, ఓపెనింగ్.. ఎండింగ్ అదుర్స్..

Ollie Pope Creates History: ఏడు దేశాలపై ఏడు సెంచరీలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో రికార్డ్

Big Stories

×