BigTV English

ICC: బెస్ట్ టీ20 జట్టులో భారత్ నుంచి ముగ్గురికి చోటు!

ICC: బెస్ట్ టీ20 జట్టులో భారత్ నుంచి ముగ్గురికి చోటు!

ICC: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 సంవత్సరానికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పోయిన ఏడాది జరిగిన టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మొత్తం 11 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది. భారత్ నుంచి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.


ఈ జట్టుకు ఇంగ్లాండ్ నుంచి జోస్ బట్లర్, సామ్ కరన్, భారత్ నుంచి సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, పాకిస్థాన్ నుంచి మహ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్, ఐర్లాండ్ నుంచి జోష్ లిటిల్, జింబాంబ్వే నుంచి సికిందర్ రాజ, న్యూజిలాండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్, శ్రీలంక నుంచి వానిందు హసరంగ ఎంపికయ్యారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×